ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో డీజీపీ సుడిగాలి పర్యటన

ABN, First Publish Date - 2020-07-05T08:59:42+05:30

డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ శనివారం విశాఖ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. శనివారం ఉదయాన్నే కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ కార్యాలయాన్ని, ఏపీఐఐసీ భూములను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ శనివారం విశాఖ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. శనివారం ఉదయాన్నే కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ కార్యాలయాన్ని, ఏపీఐఐసీ భూములను పరిశీలించారు. గ్రేహౌండ్స్‌ ప్రధాన కార్యాలయం కోసం జగన్నాథపురంలో కేటాయించిన 380 ఎకరాలను, సింహాచలంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. విశాఖలో పోలీస్‌ ప్రధాన కార్యాలయాలు, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను చూశారు. రుషికొండ ఐటీ పార్కులోని ఓ భవనాన్ని (డీజీపీ కార్యాలయం కోసం!) పరిశీలించారు. అదే కొండపై సీఐడీ కార్యాలయం కోసం భవనాలు చూడాలని చెప్పారు.

Updated Date - 2020-07-05T08:59:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising