ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన దేవినేని ఉమా

ABN, First Publish Date - 2020-12-01T20:09:15+05:30

మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం పినపాకలో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం పినపాకలో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. చేతికొచ్చిన పంట తుపాన్ల పాలవుతుందన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు.  తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-12-01T20:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising