ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్‌భవన్‌లో కరోనా... సిగ్గు చేటు: దేవినేని ఉమా

ABN, First Publish Date - 2020-04-28T10:20:15+05:30

‘‘రాజ్‌భవన్‌లో కరోనా పాజిటివ్‌ రావడం రాష్ట్రానికే సిగ్గుచేటు.. ఇలాంటి పరిపాలన దేశంలో ఎక్కడా చూడలేదు. టీడీపీపై మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యలు హేయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, విజయవాడ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి):‘‘రాజ్‌భవన్‌లో కరోనా పాజిటివ్‌ రావడం రాష్ట్రానికే సిగ్గుచేటు.. ఇలాంటి పరిపాలన దేశంలో ఎక్కడా చూడలేదు. టీడీపీపై మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యలు హేయం. ప్రభుత్వ అసమర్థత, చేతగాని తనం కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారు. విజయవాడ సెంటర్‌లో జబ్బలు చరుచుకొని చాలెంజ్‌లు విసురుకునే సమయం కాదు. పింఛను, రేషను కావాలంటే ‘మా పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం కావాలి’ అంటూ సంతకాలు చేయండంటూ వలంటీర్లు బలవంతంగా సేకరిస్తున్నారంటే ప్రభుత్వ పైశాచికత్వం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. 

Updated Date - 2020-04-28T10:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising