ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప అభివృద్ధి శూన్యం: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-06-06T16:54:56+05:30

అమరావతి: ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. తాగునీరు ఇవ్వలేకపోతున్నామని.. మాఫియాకు తప్ప తమకు కూడా ఇసుక దొరకడం లేదంటున్న మీ నేతల మాటలకు సమాధానమివ్వండని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ‘‘ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యం. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు.. తాగునీరు ఇవ్వలేకపోతున్నాం.. మాఫియాకు తప్ప మాకు కూడా ఇసుక దొరకడం లేదని మీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలే కాదు మీ నాయకులు అన్న మాటలకు సమాధానం చెప్పండి జగన్‌గారూ’’ అని దేవినేని ఉమ ట్వీట్‌లో ప్రశ్నించారు.


Updated Date - 2020-06-06T16:54:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising