ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-06-06T15:39:14+05:30

అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. రూ.25 లక్షల విలువ చేసే.. నివాసయోగ్యం కాని భూమికి రూ.55 లక్షలు చిల్లించారంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.


‘‘పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో మీ పార్టీ నాయకుల దోపిడీ.. ప్రభుత్వ సొమ్ము లూటీతో పాటు రైతుల నుంచి భారీగా వసూళ్లు. రూ.25 లక్షల విలువ చేసే.. నివాసయోగ్యం కాని భూమికి రూ.55 లక్షలు చెల్లింపు.. ప్రభుత్వాన్ని, రైతులను దోపిడీ చేస్తున్న వందల కోట్ల భూకుంభకోణంపై.. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి.. జగన్‌ గారు’’ అని ఉమ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-06-06T15:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising