ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేట్యాక్స్‌ కట్టే లిక్కర్‌ కంపెనీలకే అనుమతులు ఇచ్చారు: ఉమ

ABN, First Publish Date - 2020-02-16T23:47:20+05:30

విశాఖలో ఆరున్నర ఎకరాల ఆశ్రమంపై ఎంపీ విజయసాయిరెడ్డి కన్నుపడిందని, ఆశ్రమ నిర్వాహకులను బెదిరిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విశాఖలో ఆరున్నర ఎకరాల ఆశ్రమంపై ఎంపీ విజయసాయిరెడ్డి కన్నుపడిందని, ఆశ్రమ నిర్వాహకులను బెదిరిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. 61 రోజులుగా రైతులు, మహిళలు ఉద్యమం చేస్తుంటే.. ఒక్కసారైనా సాక్షి పత్రికలో రాశారా అని ప్రశ్నించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా అక్రమ కేసులు పెడుతున్నారని, జర్నలిస్టులకు కూడా కులాలు ఆపాదించి కేసులు పెట్టారని మండిపడ్డారు. రైతుల పేరు మీద పందికొక్కుల్లా దోపిడీ చేస్తున్నారని, వైసీపీ మంత్రులు, ఎంపీలు ఇసుక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. జేట్యాక్స్‌ కట్టే లిక్కర్‌ కంపెనీలకే అనుమతులు ఇచ్చారని ఉమ తెలిపారు.

Updated Date - 2020-02-16T23:47:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising