ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్ల దుస్థితిపై ప్రశ్నిస్తే దాడులేనా?: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-11-06T22:03:16+05:30

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఇకపై రాష్ట్ర రహదారులలో ప్రయాణిస్తే ప్రజలపై టోల్ బాదుడు?, 35 రహదారులపై 45 నుంచి 60 కిలోమీటర్లకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఇకపై రాష్ట్ర రహదారులలో ప్రయాణిస్తే ప్రజలపై టోల్ బాదుడు?, 35 రహదారులపై 45 నుంచి 60 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్?, 25 రూపాయలతో వసూలు మొదలు, రోడ్ల దుస్థితిపై ప్రశ్నిస్తే దాడులు, కేసులు, రాష్ట్రంలో "జగనన్న రోడ్డుకానుక" పథకం మొదలు పెడుతున్నారా అని అడుగుతున్న ప్రజలకు సమాధానం చెప్పండి జగన్‌ గారు’ అంటూ ట్విట్టర్‌లో దేవినేని ఉమ నిలదీశారు.



Updated Date - 2020-11-06T22:03:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising