ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ ప్రతినిధిపై దాడిని ఖండించిన దేవినేని

ABN, First Publish Date - 2020-06-17T02:34:46+05:30

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి విలేకరిపై వైసీపీ నేతల దాడిని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించారు. విలేకరిపై దాడి ఘటనపై ట్విట్టర్ ద్వారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి విలేకరిపై వైసీపీ నేతల దాడిని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించారు. విలేకరిపై దాడి ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. ఎంపీ సమక్షంలో విలేకరిపై దాడి చేయడం దుర్మార్గం అన్నారు. విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. నాడు కియా ప్రతినిధులకు బెదిరింపులు, పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీపై దాడికి యత్నం, నేడు మీడియాపై దాడి.. వైసీపీ ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-17T02:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising