ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ దౌర్జన్యాలపై ఫైర్ అయిన దేవినేని

ABN, First Publish Date - 2020-09-01T16:50:45+05:30

వైసీపీ దౌర్జన్యాలపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోందన్నారు. నందిగామలో ఇసుక మాఫియాను ప్రశ్నించిన విలేకరి గంటా నవీన్‌ను దారుణంగా హత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ దౌర్జన్యాలపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోందన్నారు. నందిగామలో ఇసుక మాఫియాను ప్రశ్నించిన విలేకరి గంటా నవీన్‌ను దారుణంగా హత్య చేశారని, ఇప్పుడు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌ను పరిశీలించిన టీడీపీ నేత పట్టాభి రామ్ బృందంపై మైనింగ్ మాఫియా దాడికి తెగపడిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగిస్తున్న వైసీపీ నేతలు పంచభూతాలను సైతం మింగేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతల దోపిడీ, దౌర్జన్యాలపై ఏం చర్యలు తీసుకుంటారని సీఎం జగన్‌ను దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2020-09-01T16:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising