ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు అడుగుతున్నారు.. సమాధానం చెప్పండి జగన్‌గారూ..: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-05-30T16:07:21+05:30

అమరావతి: ఏడాది పాలనలో సీఎం జగన్ 87 వేల కోట్ల అప్పు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏడాది పాలనలో సీఎం జగన్ 87 వేల కోట్ల అప్పు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. బడ్జెట్ సొమ్ములు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. సమాధానం చెప్పాలని జగన్‌ను కోరారు. ‘‘మీ ఏడాదిపాలనలో 87 వేల కోట్ల అప్పు... రెవెన్యూ లోటు70 వేల కోట్లు. కట్టిన ఇళ్లు - సున్నా, వచ్చిన పరిశ్రమలు - సున్నా. ప్రజా రాజధానిని ఆపేశారు. పోలవరం, సాగునీటి ప్రాజెక్టులు పండబెట్టేశారు. బడ్జెట్ సొమ్ములు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి జగన్ గారూ’’ అని దేవినేని ఉమ ట్వీట్‌లో కోరారు.

Updated Date - 2020-05-30T16:07:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising