ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపదలో రిక్షాలే దిక్కయ్యాయి: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-08-13T21:58:15+05:30

అమరావతి: ఏపీలో తీవ్ర స్థాయిలో కేసులు.. మరణాలు నమోదవుతున్నాయని ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో తీవ్ర స్థాయిలో కేసులు.. మరణాలు నమోదవుతున్నాయని ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఆపదలో రిక్షాలే దిక్కవుతున్నాయని 108 అంబులెన్సులు ఎక్కడ? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ‘‘ప్రతి రోజు 10వేల కేసులు, 100 మృతులు. కరోనా బాధితులు వైద్యం అందక, వసతులు లేక తమ ప్రాణాలు రక్షించమని వేడుకుంటున్నారు. ఆపదలో రిక్షాలే దిక్కయ్యాయి. 108 అంబులెన్స్‌లు ఎక్కడ? కొవిడ్ విజృంభణ మీకు అర్థమవుతుందా? దయచేసి నన్ను కాపాడండి అంటూ వేడుకున్న హెడ్ మాస్టర్ మాటలు మీకు వినబడ్డాయా జగన్ గారూ’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-08-13T21:58:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising