ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడకు దగ్గరలో 30వేల ఎకరాలు తీసుకోండి: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-08-06T19:45:42+05:30

అమరావతి: రాజధాని అనేది రాష్ట్రం మధ్యలో ఉండాలని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అనేది రాష్ట్రం మధ్యలో ఉండాలని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. నీళ్లు, ప్రయాణ సౌకర్యం తదితర అవసరాలకు అందుబాటులో ఉండాలన్నారు. ‘‘రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలి. నీళ్లు, ప్రయాణ సౌకర్యం ఉండాలి. విజయవాడ దగ్గరలో 30వేల ఎకరాలు తీసుకోండి. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. చంద్రబాబు చేసిన ప్రజా రాజధాని అమరావతి ఇదేకదా? టీడీపీ ప్రజా పోరాటం, న్యాయపోరాటం కొనసాగిస్తుంది. మాటతప్పింది, మడమతిప్పింది మీరే కదా’’ అంటూ జగన్‌ని ఉద్దేశించి ఉమ ట్వీట్ చేశారు. 





Updated Date - 2020-08-06T19:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising