సెజ్ నుంచి తప్పుకుంటేనే భోగాపురం ఎయిర్ పోర్టా?: దేవినేని ఉమ
ABN, First Publish Date - 2020-09-30T18:26:17+05:30
కాకినాడ: సెజ్ నుంచి తప్పుకుంటేనే భోగాపురం ఎయిర్ పోర్టా? అని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.
కాకినాడ: సెజ్ నుంచి తప్పుకుంటేనే భోగాపురం ఎయిర్ పోర్టా? అని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వాటాల బదలాయింపు వెనక మతలబు ఏంటని ప్రశ్నించారు. బల్క్ డ్రగ్ పార్క్పై ముందే కన్ను వేశారని విమర్శించారు. ‘‘కాకినాడ సెజ్ నుంచి తప్పుకుంటేనే భోగాపురం ఎయిర్ పోర్టా? వాటాల బదలాయింపు వెనక మతలబు ఏంటి? బల్క్ డ్రగ్ పార్క్పై ముందే కన్ను. నాడు 108, 104ల కాంట్రాక్టు.. నేడు సెజ్, పోర్టుల బదలాయింపు డీల్, పోర్టు నిర్మాణం చేస్తామంటున్న ఫార్మా కంపెనీ ఎవరిది? కంపెనీ తరుఫున డీల్ నడిపిన పెద్దలు ఎవరో జగన్ చెప్పాలి’’ అని దేవినేని ఉమ పేర్కొన్నారు.
Updated Date - 2020-09-30T18:26:17+05:30 IST