ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నివేదికలే మా పారదర్శకతకు నిదర్శనం: దేవినేని ఉమా

ABN, First Publish Date - 2020-09-25T18:11:29+05:30

ప్రాజెక్టులపై తమ దారి అడ్డదారి అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రాజెక్టులపై తమ దారి అడ్డదారి అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పోలవరంలో అవినీతి జరగలేదని కోర్టుకు జలవనరుల శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. కోర్టుకు ఇచ్చిన నివేదికలే తమ పారదర్శకతకు నిదర్శనమని అన్నారు. 70 శాతానికి పైగా పోలవరం పనులు టీడీపీ పూర్తి చేసిందన్నారు. గత 16 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-25T18:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising