ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవుడి స్థలంపై పెద్దల కన్ను పడింది: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-07-10T14:42:24+05:30

అమరావతి: కోట్ల రూపాయల ఖరీదైన దేవుడి స్థలంపై పెద్దల కన్ను పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కోట్ల రూపాయల ఖరీదైన దేవుడి స్థలంపై పెద్దల కన్ను పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. తమ వారికి పీఠాన్ని కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారని ట్విటర్ వేదికగా ఆరోపించారు. ‘‘ఖరీదైన కోట్ల రూపాయల దేవుడి స్థలంపై విజయవాడలో పెద్దల కన్నుపడింది. తమ వారికి పీఠాన్ని కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారు. ‘కీలకమంత్రి’ చక్రం తిప్పడంతో చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి. శివయ్య స్థలం స్వాహా కాకుండా కాపాడేందుకు అధికారులు, మీ ప్రజాప్రతినిధులు, మంత్రిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి జగన్ గారూ’’ అని దేవినేని ఉమ ట్వీట్‌లో ప్రశ్నించారు. 

Updated Date - 2020-07-10T14:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising