ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సొమ్ము దుబారా దినోత్సవం చేయాల్సింది: దేవినేని

ABN, First Publish Date - 2020-07-09T02:42:34+05:30

రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. రైతు దినోత్సవం కాదని, రైతు సొమ్ము దుబారా దినోత్సవం నిర్వహించి ఉండాల్సింది అని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. రైతు దినోత్సవం కాదని, రైతు సొమ్ము దుబారా దినోత్సవం నిర్వహించి ఉండాల్సింది అని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఏం ఉద్దరించిందని రైతు దినోత్సవం నిర్వహిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. అధికారులు ప్రభుత్వానికి భజన చేయడానికి పోటీ పడుతున్నారని విమర్శించారు. సున్నా వడ్డీ పథకం జీవో ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి ఏడాది పట్టిందని దుయ్యబట్టారు. రైతుల సొమ్మును జగన్ ప్రభుత్వం దోచుకుంటోందని అన్నారు.

Updated Date - 2020-07-09T02:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising