ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం: ధూళిపాళ్ల

ABN, First Publish Date - 2020-06-06T20:54:27+05:30

వైసీపీ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తున్నారని, నవరత్నాల పేరుతో నయా దోపిడీకి తెరలేపారని తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తున్నారని, నవరత్నాల పేరుతో నయా దోపిడీకి తెరలేపారని తప్పుబట్టారు. రూ.3 వేల పింఛను ఇస్తామని సీఎం జగన్ మాట తప్పారని, లక్షల పెన్షన్లు తొలగించి పేదల పొట్ట కొట్టారని ధ్వజమెత్తారు. ప్రచారాలకు దూరమంటూనే ప్రకటనలకు కోట్లు ఖర్చు చేస్తున్నారని, పేదలకు ఇళ్ల పేరుతో విలువైన స్థలాలను కాజేశారని ధూళిపాళ్ల నరేంద్ర దుయ్యబట్టారు.

Updated Date - 2020-06-06T20:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising