ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడి అభివృద్ధి కోసం రూ. 70 కోట్లు

ABN, First Publish Date - 2020-12-15T20:27:17+05:30

ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 70 కోట్లను ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం దుర్గగుడి పాలకమండలి భేటీ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 70 కోట్లను ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం దుర్గగుడి పాలకమండలి భేటీ అయింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌కు ధన్యవాద తీర్మానాన్నిపాలకమండలి ప్రవేశపెట్టింది. దుర్గగుడి అభివృద్ధి కోసం 90 కోట్ల ప్రతిపాదనలు పంపామని చైర్మన్‌ తెలిపారు. ప్రభుత్వం అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జనవరి 5 నుండి 9 వరకు భవాని దీక్షల విరమించాలని ఈవో సురేష్‌బాబు తెలిపారు. టైంస్లాట్ ప్రకారమే భవానీ భక్తులు రావాలని సూచించారు. నదిస్నానాలు, గిరి ప్రదక్షిణ, కేశ ఖండనశాల ఉండవని సురేష్‌బాబు ప్రకటించారు.


మరోవైపు డిసెంబర్ 17 నుండి 19  వరకు అర్ధమండల  మాల ధారణ దీక్షలు జరుగనున్నాయి. డిసెంబర్ 29న సాయంత్రం  6 గంటలకు సత్యనారాయణపురంలోని శివరామ కృష్ణ క్షేత్రం నుండి జ్యోతులు ప్రారంభమవుతాయి. 2021 జనవరి 5 నుంచి 9 వరకు మాలా విరమణ మహోత్సం జరుగనుంది. జనవరి 5న ఉదయం 6:50 గంటలకు అగ్నిప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభంకానుంది. జనవరి 9న ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగింపు జరుగనుంది. 

Updated Date - 2020-12-15T20:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising