ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో అభివృద్ధి తిరోగమనంలోకి పోతుంది: సత్యకుమార్

ABN, First Publish Date - 2020-05-28T21:27:05+05:30

ఏపీలో అభివృద్ధి తిరోగమనంలోకి పోతుందని, జగన్ ఏడాది పాలనలో హైకోర్టు 60 సార్లు మొట్టికాయలు వేసిందని బీజేపీ నేత సత్యకుమార్ చెప్పారు. విజయవాడలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీలో అభివృద్ధి తిరోగమనంలోకి పోతుందని, జగన్ ఏడాది పాలనలో హైకోర్టు 60 సార్లు మొట్టికాయలు వేసిందని బీజేపీ నేత సత్యకుమార్ చెప్పారు. విజయవాడలో కరోనా విధుల్లో ఉన్న సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్‌లను బీజేపీ నేతలు మధుకర్, సత్యకుమార్, తురగా నాగభూషణం అందజేశారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ పార్టీ రంగులు, ఇంగ్లీషు మీడియం వంటి అంశాలలో ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదన్నారు. దేవాదాయ ఆస్తులను అమ్మే యోచనను పూర్తిగా విరమించు కోవాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-05-28T21:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising