ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో దళితులు మరో స్వాతంత్ర్య పోరాటం చేయాలేమో: దేవతోటి నాగరాజు

ABN, First Publish Date - 2020-08-15T20:29:13+05:30

అమరావతి: జగన్ పాలనలో దళితులకు స్వాతంత్ర్యపు హక్కులు కాలరాయబడుతున్నాయని ఏపీ ఎస్సీ, ఎస్టీ అభివృద్ది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ పాలనలో దళితులకు స్వాతంత్ర్యపు హక్కులు కాలరాయబడుతున్నాయని ఏపీ ఎస్సీ, ఎస్టీ అభివృద్ది మండలి మాజీ సభ్యులు దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. రాజన్న రాజ్యాంగంతో వాటిని హరించి వేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు న్యాయవ్యవస్థలను కూడా లెక్కచేయడం లేదన్నారు. దళితులు మరో స్వాతంత్ర్య పోరాటం చేయాలేమోనని నాగారాజు పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-15T20:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising