డీఎడ్ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ABN, First Publish Date - 2020-09-26T19:27:01+05:30
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో డీఎడ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజానికి వచ్చే సోమవారం నుంచి డీఎడ్ పరీక్షలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో డీఎడ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజానికి వచ్చే సోమవారం నుంచి డీఎడ్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్-19 కారణంగా డీఎడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
Updated Date - 2020-09-26T19:27:01+05:30 IST