ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిలో కరోనా ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటన

ABN, First Publish Date - 2020-07-01T03:09:00+05:30

అమరావతిలో కరోనా ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ ఏపీలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో కరోనా పాజిటివ్ కేసుల ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్‌లుగా అధికారులు ప్రకటించారు.


ఈ నేపథ్యంలో అమరేశ్వరాలయంలో భక్తులకు దర్శనాల అనుమతులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. తొలిఏకాదశి సందర్భంగా అమరావతి, వైకుంఠపురంలో దేవాలయాలలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.

Updated Date - 2020-07-01T03:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising