ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెట్స్‌, యూజీ, పీజీ పరీక్షలపై నేడు నిర్ణయం

ABN, First Publish Date - 2020-07-11T08:47:00+05:30

సెట్స్‌, యూజీ, పీజీ పరీక్షలపై నేడు నిర్ణయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్‌)తో పాటు యూజీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై ప్రభు త్వం శనివారం నిర్ణయం తీసుకోనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 24వ తేదీ నుంచి సెట్స్‌ ప్రారంభం కావాల్సి ఉంది.. ఇక యూజీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఓ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ పరిస్థితుల పై శనివారం మంత్రి ఆదిమూలపు సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.

Updated Date - 2020-07-11T08:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising