ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సీపట్నం పెద్ద చెరువులో దళిత యువకుడి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-08-11T15:02:28+05:30

విశాఖ: విశాఖ నర్సీపట్నం పెద్ద చెరువులో గత రాత్రి కిషోర్ అనే దళిత యువకుడు మృతదేహం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ నర్సీపట్నం పెద్ద చెరువులో గత రాత్రి కిషోర్ అనే దళిత యువకుడు మృతదేహం లభ్యమైంది. తన కుమారుడిని హత్య చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. నర్సీపట్నానికి చెందిన హోంగార్డు కుమార్తెతో గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారమే మృతికి కారణమంటూ బంధువులు ఆరోపించారు. పోలీసులు ఈ కేసును కప్పిపుచ్చే  ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.

Updated Date - 2020-08-11T15:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising