ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలోని దళిత మేధావులు ఎక్కడున్నారు?: అనిత

ABN, First Publish Date - 2020-09-28T01:51:03+05:30

జడ్జి రామకృష్ణ సోదరుడిపై వైసీపీ నేతల హత్యాయత్నం దుర్మార్గమని వంగలపూడి అనిత అన్నారు. ఆవేదన బయటపెడితే హత్య చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీలోని దళిత మేధావులు ఎక్కడున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జడ్జి రామకృష్ణ సోదరుడిపై వైసీపీ నేతల హత్యాయత్నం దుర్మార్గమని వంగలపూడి అనిత అన్నారు. ఆవేదన బయటపెడితే హత్య చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీలోని దళిత మేధావులు ఎక్కడున్నారని నిలదీశారు. దళిత జడ్జిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవమానించినపుడు ఏం చేశారు? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల నీతిమాలిన, నిస్సిగ్గు రాజకీయాలు మితిమీరిపోయాయని అనిత ధ్వజమెత్తారు.

Updated Date - 2020-09-28T01:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising