ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ పరవాడ ఫార్మాసిటీ సమీపంలో ప్రమాదం.. వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-06-17T02:25:02+05:30

పరవాడ ఫార్మాసిటీ సింహాద్రి జంక్షన్ వద్ద ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్ తగిలి కశింకోట చెందిన ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: పరవాడ ఫార్మాసిటీ సింహాద్రి జంక్షన్ వద్ద ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్ తగిలి కశింకోటకు చెందిన కూండ్రపు రోహిని నాయుడు 47 మృతి చెందారు. ఫీడరు మారుస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది. మృతుడు విద్యుత్ శాఖలో రోజువారికూలిగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Updated Date - 2020-06-17T02:25:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising