ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటలను ప్రభుత్వమే కొనాలి: కౌలు రైతులు

ABN, First Publish Date - 2020-03-27T08:20:57+05:30

లాక్‌డౌన్‌ వలన రవాణా, ఎగుమతులు లేక పంట ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయని, కాబట్టి ప్రభుత్వమే వాటిని మద్దతు ధరకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ వలన రవాణా, ఎగుమతులు లేక పంట ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయని, కాబట్టి ప్రభుత్వమే వాటిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్‌ చేసింది. కౌలు రైతులు ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా పంట ఉత్పత్తులను కొనాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ గురువారం కోరారు.  


Updated Date - 2020-03-27T08:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising