ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పు అడిగినందుకు వ్యక్తిపై కొడవలితో దాడి

ABN, First Publish Date - 2020-08-06T00:07:52+05:30

పీలేరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు డబ్బును తిరిగి ఇవ్వమన్నుందుకు వ్యక్తిపై మరో వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి : పీలేరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు డబ్బును తిరిగి ఇవ్వమన్నుందుకు వ్యక్తిపై మరో వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరు మండలంలోని బోడుమల్లువారిపల్లెకు చెందిన శంకర్ నారాయణ రెడ్డి.. పీలేరు పట్టణంలోని మోడల్ కాలనీకి చెందిన వినోద్‌ కుమార్‌ రెడ్డికి రూ. 5 లక్షల మేర అప్పు ఇచ్చాడు. ఇదే విషయమై శంకర్ నారాయణ రెడ్డి.. వినోద్‌ను నిలదీసి అడిగాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన వినోద్.. శంకర్ నారాయణపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ నారాయణ రెడ్డిని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-06T00:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising