ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెజవాడలో అద్దెకు ఇల్లు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా..

ABN, First Publish Date - 2020-10-25T02:41:53+05:30

బెజవాడలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన 9 మంది యువకులను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: బెజవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన 9 మంది యువకులను అరెస్ట్ చేశారు. నిందితులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. క్రికెట్ మజా యాప్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పెనమలూరు పీఎస్ పరిధి మురళినగర్‌లో అద్దెకు ఇల్లు తీసుకుని బెట్టింగ్‌కు పాల్పడ్డారు. రూ.7.50 లక్షలతో పాటు 20 మొబైల్ కనెక్షన్ కలిగిన కమ్యూనికేటర్ బాక్స్, ల్యాప్‌టాప్, 13 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. 

Updated Date - 2020-10-25T02:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising