ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఈవోల స్థాయిలోనే అమ్మకాలు జరుగుతాయి: సీపీఎం నేత

ABN, First Publish Date - 2020-05-26T01:35:29+05:30

ఏఈవోల స్థాయిలోనే అమ్మకాలు జరుగుతాయని ఏబీఎన్‌ ది డిబేట్‌లో మాట్లాడిన సీపీఎం నేత కందారపు మురళి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏఈవోల స్థాయిలోనే అమ్మకాలు జరుగుతాయని ఏబీఎన్‌ ది డిబేట్‌లో  మాట్లాడిన సీపీఎం నేత కందారపు మురళి అన్నారు. ఈవోల ఫోటోలు పెట్టి ఏఈవోలే సంతకాలు పెడతారని చెప్పారు. టీటీడీకి భక్తులు ఇస్తున్న ఆస్తులకు సంబంధించి నిర్థిష్టమైన విధానం ఉండాలన్నారు. గతంలో కూడా టీటీడీ బోర్డు ఇదే తీర్మానం చేసిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇంత అర్జెంటుగా అమ్మాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. టీటీడీ ఆస్తుల అమ్మకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. 


Updated Date - 2020-05-26T01:35:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising