ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్యాక్రాంతమైన భూములు పేదలకు పంచాలి: రాంభూపాల్

ABN, First Publish Date - 2020-06-05T14:51:04+05:30

అన్యాక్రాంతమైన భూములు పేదలకు పంచాలి: రాంభూపాల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దళితుల భూములను తీసుకుంటున్నారని సీపీఎం నేత రాంభూపాల్ ఆరోపించారు. ఏబీఎన్ డిబేట్‌లో మాట్లాడుతూ అన్యాక్రాంతమైన భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల అర్హుల జాబితాను ముందే ప్రకటించాలన్నారు. లబ్దిదారుల ఎంపికలో వైసీపీ నేతలు పక్షపాతం చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కోసం అర్హుల ఎంపికలో అక్రమాలు జరుగుతున్నాయని... అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైందని రాంభూపాల్ తెలిపారు. 

Updated Date - 2020-06-05T14:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising