ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారు: మధు

ABN, First Publish Date - 2020-09-26T18:39:11+05:30

చంద్రబాబు సిగ్గు విడిచి మత రాజకీయాలు చేస్తున్నారని సీపీఎం మధు విమర్శించారు. ‘మోదీ.. కార్పొరేట్‌ రంగానికి దేశ సంపదను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: చంద్రబాబు సిగ్గు విడిచి మత రాజకీయాలు చేస్తున్నారని సీపీఎం మధు విమర్శించారు. ‘మోదీ.. కార్పొరేట్‌ రంగానికి దేశ సంపదను దోచిపెడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలి. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా 29, 30, 1 తేదీల్లో నిరసన దీక్షలు’ చేపడుతున్నట్లు మధు తెలిపారు.


జగన్‌ వంగి వంగి దండాలు పెడుతున్నారు..

కేంద్రంలోని పెద్దలకు సీఎం జగన్‌ వంగి వంగి దండాలు పెడుతున్నారని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. ‘రూ.4 వేల కోట్ల అప్పు కోసం విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారు . విద్యుత్ మీటర్లు బిగించిన రోజు నుంచే జగన్‌ రాజకీయ పతనం మొదలవుతుంది. టీడీపీ ఎంపీలు ఇక్కడ ఒకలా, పార్లమెంట్‌లో మరోలా మాట్లాడుతున్నారు. బీజేపీ ఇల్లు తగులబెట్టి బొగ్గులు ఎరుకునే ప్రయత్నం చేస్తోంది’ అని రామకృష్ణ ఆరోపించారు.

Updated Date - 2020-09-26T18:39:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising