ఏజీతో వక్రభాష్యాలు: సీపీఐ రామకృష్ణ
ABN, First Publish Date - 2020-06-01T09:21:55+05:30
హైకోర్టు తీర్పును గౌరవించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్కుమార్ను కొనసాగనివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ..
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): హైకోర్టు తీర్పును గౌరవించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్కుమార్ను కొనసాగనివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నిమ్మగడ్డకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే ఏజీ ద్వారా వక్రభాష్యాలు చెప్పించిందని ఓ ప్రకటనలో ఆరోపించారు. అడ్వొకేట్ జనరల్ ప్రెస్మీట్ పెట్టడం ఎన్నడూ జరగలేదన్నారు.
Updated Date - 2020-06-01T09:21:55+05:30 IST