ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వండి: సీపీఐ

ABN, First Publish Date - 2020-07-08T08:24:43+05:30

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేయడం మంచి పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, హైదరాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేయడం మంచి పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇళ్ల స్థలాల ను సెంటు చొప్పున కాకుండా పట్టణ ప్రాంతాల్లో 2సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని మంగళవారం సీఎంకు లేఖ రాశారు. కాగా, ఇస్రోను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ జూలై 9న చలో శ్రీహరి కోట కార్యక్రమానికి పిలుపు ఇచ్చినట్టు సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.  

Updated Date - 2020-07-08T08:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising