ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రామకృష్ణ లేఖ

ABN, First Publish Date - 2020-07-13T14:50:40+05:30

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖలు రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖలు రాశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి విరసం నేత వరవరరావును బెయిల్ పైన గానీ పెరోల్ పై గానీ విడుదల చేయించేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో ఆయన కోరారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని.. అనారోగ్యంతో ఉన్న ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వైద్యం చేయడం లేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న వరవరరావు ప్రాణాలకు ముప్పు ఏర్పడితే అది ప్రభుత్వం చేసిన ఎన్‌కౌంటర్‌తో సమానమని రామకృష్ణ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-07-13T14:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising