ఇరిగేషన్ మంత్రి మాటకు విలువలేదా?: రామకృష్ణ
ABN, First Publish Date - 2020-11-22T20:07:35+05:30
ఇరిగేషన్ మంత్రి మాటకు విలువలేదా?: రామకృష్ణ
తూర్పుగోదావరి: పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు ఇరిగేషన్ ఇంజనీర్లు అనుమతిస్తే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం నడుస్తుందా?.. పోలీసుల ప్రభుత్వమా?. ఇరిగేషన్ మంత్రి అనిల్కుమార్ మాటకు కూడా విలువలేదా? అని రామకృష్ణ ప్రశ్నించారు. పోలవరం ఎత్తును తగ్గిస్తారనే ఆందోళన ప్రజల్లో నెలకొందన్నారు.
Updated Date - 2020-11-22T20:07:35+05:30 IST