‘శ్రీకాకుళం నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తాం’
ABN, First Publish Date - 2020-09-29T20:04:51+05:30
‘శ్రీకాకుళం నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తాం’
విజయవాడ: కేంద్రప్రభుత్వం వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం నేతలు మధు, రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 2268ని వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసనగా శ్రీకాకుళం నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని వారు పేర్కొన్నారు.
Updated Date - 2020-09-29T20:04:51+05:30 IST