ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో సీపీఐ నిరసన

ABN, First Publish Date - 2020-05-13T17:55:43+05:30

పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ  దాసరి భవన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నిరసనకు దిగారు. ఇప్పటికే కోవిడ్ ప్రభావంతో అన్ని వర్గాల ప్రజలు కుదేలయ్యారని... ఇటువంటి సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడం సమంజసం కాదన్నారు. రెండు నెలలకు సంబంధించిన రీడింగ్ ఒకే సారి తియ్యడంతో టారిఫ్ కూడా మారిపోయిందని సీపీఐ నేతలు తెలిపారు. కొత్త టారిఫ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పేర్ని నాని కరెంట్ ఛార్జీలపై వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరించడం సరికాదని...అలాంటి బెదిరింపులకు తాము బెదరమని సీపీఐ నేతలు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-05-13T17:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising