ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్లకు గంతలు కట్టుకుని సీపీఐ నేతల వినూత్న నిరసన

ABN, First Publish Date - 2020-08-14T17:12:14+05:30

అమరావతి: సీపీఐ ఆధ్వర్యంలో, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని ఉద్దండరాయునిపాలేనికి చెందిన రైతులు ఆందోళన నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీపీఐ ఆధ్వర్యంలో, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని ఉద్దండరాయునిపాలేనికి చెందిన రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోది శంకుస్థాపన చేసిన స్థలం వద్ద సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు దీక్షలు నిర్వహించారు. కళ్ళకు గంతలు కట్టుకొని సీపీఐ నేతల వినూత్న నిరసన నిర్వహించారు. సీపీఐ నేతల దీక్షలో ఆ రాజధాని ప్రాంత రైతులు, అమరావతి, రాజధాని పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-14T17:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising