ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

ABN, First Publish Date - 2020-06-07T20:51:20+05:30

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. టీటీడీ ఆలయ దర్శనాల పునఃప్రారంభంపై పునరాలోచన చేయాలని కోరారు. రెడ్ జోన్‌గా ఉన్న చిత్తూరు జిల్లాలో శ్రీవారి దర్శనం కోసం రోజూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. టీటీడీ ఆలయ దర్శనాల పునఃప్రారంభంపై పునరాలోచన చేయాలని కోరారు. రెడ్ జోన్‌గా ఉన్న చిత్తూరు జిల్లాలో శ్రీవారి దర్శనం కోసం రోజూ వేల మంది రావడంతో కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని, గత 15 రోజులుగా రాష్ట్రంలో కరోనా విస్తృతి విపరీతమైందని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-07T20:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising