ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం వైఖరి కుట్రపూరితం

ABN, First Publish Date - 2020-10-28T08:58:38+05:30

పోలవరంపై కేంద్రం కుట్రపూరిత వైఖరి అవలంభిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ నేత రామకృష్ణ ధ్వజం


అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): పోలవరంపై కేంద్రం కుట్రపూరిత వైఖరి అవలంభిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.  ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇస్తాం తప్ప.. నిర్వాసితుల విషయం తమకు సంబంధం లేదని చెప్పడం ద్రోహం చేయడమేనన్నారు. ఏ జాతీయ ప్రాజెక్టుకైనా నిర్వాసితుల పునరావాసానికి నిధులు ఇవ్వనని కేంద్రం మెలిక పెట్టిన దాఖలాలున్నాయా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, పోలవరం అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నదన్నారు.

Updated Date - 2020-10-28T08:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising