ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25న రైతు సంఘాల ధర్నాకు సీపీఐ మద్దతు: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-09-21T14:48:44+05:30

కేంద్ర వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ఈ నెల 25న రైతు సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు సీపీఐ మద్దుతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్ర వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ఈ నెల 25న రైతు సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు సీపీఐ మద్దుతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. కార్పొరేట్ శక్తులకు దాసోహం అంటూ మోడీ ప్రభుత్వం రైతాంగానికి, వ్యవసాయరంగానికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. వ్యవసాయం అంటే తెలియని విజయసాయిరెడ్డి ప్రతిపక్షాలను విమర్శించడం తగునా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లును అనైతికంగా ఆమోదింప చేసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై రైతులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-09-21T14:48:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising