ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను, ప్రజలను ఆదుకోండి: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-09-29T14:57:41+05:30

రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల వల్ల కలిగిన నష్టంపై సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల వల్ల కలిగిన నష్టంపై సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. వరదల కారణంగా గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. కరోనాకు తోడు వరదలు ప్రజల జీవనోపాధికి పెను ప్రమాదంగా మారాయన్నారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేయించాలని... రైతులను, ప్రజలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-29T14:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising