ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోంది?: సీపీఐ నేత మూర్తి

ABN, First Publish Date - 2020-06-06T14:34:55+05:30

ఏపీలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోంది?: సీపీఐ నేత మూర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే రౌడీయిజం పెరిగిందని సీపీఐ నేత మూర్తి తెలిపారు. ఏబీఎన్‌ డిబేట్‌లో మాట్లాడుతూ ప్రశాంత విశాఖకు సెటిల్‌మెంట్ల వ్యవహారం తీసుకొచ్చారని... బయటి నుంచి వచ్చినవాళ్లే సెటిల్‌మెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు, దౌర్జాన్యాలకు అధికార పార్టీ వంతపాడుతోందని ఆయన ఆరోపించారు. గ్యాంగ్‌వార్‌లో పోలీసుల వైఫల్యం కనబడుతోందన్నారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రశాంత వాతావరణం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని సీపీఐ నేత మూర్తి పేర్కొన్నారు.

Updated Date - 2020-06-06T14:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising