ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ, వైసీపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయి: ధోనేపూడి శంకర్

ABN, First Publish Date - 2020-08-02T17:04:41+05:30

బీజేపీ, వైసీపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయి: ధోనేపూడి శంకర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మూడు రాజధానుల ప్రక్రియలను అందరూ వ్యతిరేకిస్తున్నారని సీపీఐ నేత ధోనేపూడి శంకర్ తెలిపారు. ఒకప్పుడు సాక్షాత్తు జగన్మోహనరెడ్డే అసెంబ్లీలో అమరావతిలో 30వేల ఎకరాలలో రాజధాని నిర్మించాలని తెలిపారని గుర్తుచేశారు. బీజేపీ, వైసీపీ రెండూ కూడా అమరావతి విషయంలో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానులు వద్దు.. ఒక్క రాజధానే ముద్దు అంటూ ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీపీఐ కార్యాలయంలో ఆందోళన కార్యక్రమంలో ధోనేపూడి శంకర్, ఇతర సీపీఐ నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-02T17:04:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising