ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయల మార్కెట్లను విశాలమైన ప్రాంతాలకు తరలిస్తున్నాం: కన్నబాబు

ABN, First Publish Date - 2020-03-23T21:44:19+05:30

కూరగాయల మార్కెట్లను విశాలమైన ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. రోజుకు 50శాతం మంది చొప్పున రైతులు విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కూరగాయల మార్కెట్లను విశాలమైన ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. రోజుకు 50శాతం మంది చొప్పున రైతులు విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చేపలు, ఇతర మాంసాహార మార్కెట్లను బహిరంగ ప్రాంతాలకు తరలిస్తామని, మార్చ్ 31 వరకు గుంటూరు మార్కెట్ మిర్చి యార్డ్ లాక్‌డౌన్ చేయాలని ఆదేశించారు. సరిహద్దులు మూసివేతతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడే అవకాశం ఉందని, ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో అంతర్గత రవాణాకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. పాలు, మాంసం విక్రయాలపై ఎలాంటి ఆంక్షలు లేవని కన్నబాబు తెలిపారు.

Updated Date - 2020-03-23T21:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising