ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూ.గో జిల్లాలో ఓ కుటుంబాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన అధికారులు

ABN, First Publish Date - 2020-03-28T23:29:27+05:30

కరోనా అనుమానంతో ఓ కుటుంబాన్ని ఆధికారులు ఆసుపత్రికి తరలించారు. అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన ఓ కుటుంబాన్ని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి అధికారులు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: కరోనా అనుమానంతో ఓ  కుటుంబాన్ని ఆధికారులు ఆసుపత్రికి తరలించారు. అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన ఓ కుటుంబాన్ని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి అధికారులు తరలించారు. కుటుంబంలోని ఓ వ్యక్తి హైదరాబాద్‌‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అదే హోటల్‌లో లండన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి బస చేశాడు. లండన్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో 8 మంది కుటుంబ సభ్యులను అధికారులు ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-03-28T23:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising