ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసులు పెరిగినా వైద్య సేవలు అందించడానికి సిద్ధం: కలెక్టర్

ABN, First Publish Date - 2020-04-08T01:44:59+05:30

శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల ఆస్పత్రిలో 200 పడకలతో కోవిడ్-19 ఆస్పత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల ఆస్పత్రిలో 200 పడకలతో కోవిడ్-19 ఆస్పత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరిగినా వైద్య సేవలు అందించడానికి ఇఎస్ఐ, రుయాలో ఉన్న మెడిసిన్ బ్లాక్‌లలో మరో 200 పడకలను కూడా సిద్ధంగా ఉంచాలని సంబంధిత వైద్య అధికారులు, ఇంజినీరింగ్ శాఖలను కలెక్టర్ ఆదేశించారు. తిరుపతిలో కోవిడ్-19 చికిత్సలకు కావాల్సిసిన మందులు, డాక్టర్లుకు అవసరమైన కిట్లు వంటివి ఒక నెలకు సరిపడా అడ్వాన్స్‌గా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 


Updated Date - 2020-04-08T01:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising