ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిప్యూటీ సీఎంపై టీడీపీ నేత కామెంట్స్

ABN, First Publish Date - 2020-04-27T01:26:09+05:30

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై టీడీపీ నేత హరిప్రసాద్ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై టీడీపీ నేత హరిప్రసాద్ విమర్శలు గుప్పించారు. భౌతిక దూరం పాటించకుండా రాపిడ్ కిట్లను ప్రారంభించడంపై హరిప్రసాద్ మండిపడ్డారు. సాయిపేట, కేకేహెచ్‌ వాడలోని ఆస్పత్రుల్లో భౌతికదూరం పాటించకుండా డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా రాపిడ్‌ కిట్లను ప్రారంభించడం దారుణమని టీడీపీ నేత హరిప్రసాద్‌ అన్నారు. వైసీపీ మంత్రులు, నాయకులకు కరోనా వైరస్ చుట్టమా? అని హరిప్రసాద్‌ ప్రశ్నించారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కచ్చితంగా అందరూ సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది.

Updated Date - 2020-04-27T01:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising