ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి రూ. కోటి విరాళాన్ని అందజేసిన రెయిన్‌బో హాస్పిటల్స్

ABN, First Publish Date - 2020-04-11T01:14:56+05:30

కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెయిన్‌బో హాస్పిటల్స్ యాజమాన్యం కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెయిన్‌బో హాస్పిటల్స్ యాజమాన్యం కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది. సీఎం జగన్‌మోహన్ రెడ్డికి కోటి రూపాయల చెక్కును సీఎండీ, డాక్టర్ రమేష్ కంచర్ల, వైస్ ప్రెసిడెంట్ సీఎల్‌ఎన్ రెడ్డి అందజేశారు. మరో వైపు కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఏపీలో 133 ప్రాంతాలను ప్రభుత్వం కరోనా రెడ్‌జోన్లుగా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.


Updated Date - 2020-04-11T01:14:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising